Wednesday, March 4, 2009

శతాయుష్ మాన్భవ

ఈ రోజు పేపర్ లో మూడు ఆసక్తి కరంగా మూడు న్యూస్ లు కనిపించాయి.

శతాయుష్కి చేరువ అవుతున్నా అని 98sఅమ్వత్సరాల వెలిచాల రాధా దేవి అనే ఆవిడా ఇంటర్వ్యూ వకటి.మీ ఆరోగ్య రహస్యం ఏమిటి అన్నా ప్రశ్నకు ,రహస్యం ఏమి వుంటుంది,ఎన్ని సమస్యలు వున్నా వక్క సారీ గాభరా పడలేదు.ఇప్పటి కీ ఏ విషయాలను మనసులో పెట్టుకొని కుమిలిపోవతము ,బెంగపడటం, వంటి వి లేవు .మనసు ప్రశాంతం గా వుంచు కోవతని కి ప్రయత్నము చేస్తాను.అందరి విషయాలు తెలుసుకుంటాను ,కాని ఎందులోనూ పెద్దగా జోక్యము చేసుకోను,అడగకుండా సలహాలు ఇవ్వను.అన్నారు.నిజంగా అల్లా వుండటము గొప్పే.

అన్నా దాత సుఖీభవ అన్నదాన్ట్లో హెల్ప్ నీద్ సంస్థ గురించి రాసారు.ప్రతి రోజు ఉదయం వేడి వేడి అన్నము ,కూరల తో నిమ్స్ లో షెల్టర్ కింద వున్నా రెండు వందల మంది రోగు ల అటేన్దేర్ల కు భోజనము వద్దిస్తున్నారట.నెలల తరబడి రోగు ల తో వుండే పేదవారి ఆకలి తీర్చటని కి ముగ్గురి తో మొదలియిన సంస్థ ఇప్పుడు అరవయ్ మంది తో నడుస్తోంది అట.ఈ సంస్థ మొదలు పెట్టిన రాం బాబు గారు అభినందనీయులు.

కుళ్ళు రాజకీయాలు వద్దు.నో క్రిమినల్స్ ఇన్ పాలిటిక్స్ అనే జాతీయ స్థాయి ప్రచార ఉద్యమం వకటి ప్రారంబం అయ్యింది.ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయతని కి ఇష్ట పడే కొందరు వ్యక్తులు కలిసి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ స్థాపించారు.ప్రజలు అందరు పాల్గొనే లా,అన్ని రాజకీయ పార్టీలు లు పట్టించుకు నే లా పెద్ద ఎత్తున మొదలియింది ప్రచారము.ఎన్నికల లో ఈ రాజకీయ పార్టీ నేరచరితుల కు టికేట్స్ ఇవ్వక పోవటము,రాజ కియాల లో ప్రమాణాలు నిలబెత్తతము,మళ్ళి వక ఉచ్చ స్థితి ని అందుకోవాలని లక్షము.

నో క్రిమినల్స్ @ జి మెయిల్ .కం ద్వారా నియోజి క వర్గాల వారి గా అబ్యార్డుల నేర చరిత్ర తెలుసు కోవచ్చు.అందరు ఈ అవకాసము వుపయోగిచు కొని వోటు ని సదివినియోగ పరుస్తే బాగా నే వుంటుంది.ఆసయము మంచిదే.

ఇలాంటి ఉదాత్తు లదరి కి శతయుష్ మాన్భ వ .

No comments: