Wednesday, May 19, 2010

శారద ( నా ఋషి : కురుతే కావ్యం )




డెబ్బైలలో సాంఘిక తెలుగు నవలలు , అవీ రచయిత్రులవి పాఠకులను ఒక ఉర్రూతలూగించాయి . అప్పుడే నేను నవలలు చదవటము మొదలు పెట్టాను . అందుకేనేమో అవి నాకు చాలా నచ్చేవి . ఆ తరువాత తరువాత అన్నీ , ఎక్కువగా ఏవేవో సమాచారాలను పాఠకులకు ఇచ్చే , సోధించే నవలలు ఎక్కువైనాయి . ఏమో నేను చాలా లైట్ . అంతటి విజ్ఞానాన్ని హరాయించుకునే శక్తి లేక చదవటము మానేసాను . ఇదో మళ్ళీ ఇంత కాలానికి బుక్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్ బ్లాగ్మాగ్జిన్ లో పుస్తక పరిచయం చేసేందుకు , పాత పుస్తకాలను వెతుక్కొని చదవటం మొదలు పెట్టాను .

మంచి పుస్తకం/ లేదా కావ్యం రాయాలి అంటే , ఓ ఋషి లా సాధన , తపస్సు కావాలి . ఋషి కానివాడు కావ్యం రాయలేడు . ఇది ఎందుకు చెపుతున్నాను అంటే ఇక్కడ " నా ఋషి: కురుతే కావ్యం " చదవండి తెలుస్తుంది .

నా ఈ ఆర్టికల్ ప్రచురించిన ,గీతాచార్య గారికి , సృజనా రామానుజం కు , చైతన్య కళ్యాణి కి ధన్యవాదాలు . నా నృషి: కురుతే కావ్యం అంటే సరైన అర్ధం విడమరచి చెప్పిన సుభద్ర వేదుల గారికి ధన్యవాదములు .

No comments: