Friday, May 28, 2021

Anaganaga Oka Katha By Mala Kumar | EP 21 కథా రచయిత్రి శ్రీమతి పెయ్యేటి...

బియ్యం లో రాళ్ళు నమస్తే నా ప్రభాతకమలం కు స్వాగతం. ప్రముఖ రచయిత్రి , కార్టూనిస్ట్ , గాయని శ్రీమతి పెయ్యేటి శ్రీదేవి గారు( 69 సం.లు) ఫిబ్రవరి 25 వతేదీ ,2021న గుండెపోటు తో హఠాన్మరణానికి గురికావటం వారి కుటుంబ సభ్యులను మాత్రమే కాదు మిత్రులను , బంధువులను ,సాహితీ మిత్రులను అందరినీ కూడా విచారసాగరంలో ముంచివేసినది. వారికి నివాళిగా ఈ రోజు నేను పెయ్యేటి శ్రీదేవి గారిని చేసిన ఇంటర్వ్యూను వినిపిస్తున్నాను. ఇది 16/06/2017 న విహంగ అంతర్జాల పత్రికలో ప్రచురించబడింది.

No comments: